సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చార్జింగ్ ట్రైసైకిళ్లు, ల్యాప్ ట్యాప్లు, స్మార్ట్ఫోన్లుఉన్నత అభ్యాసకులకు టీవీఎస్ జూపిటర్లుపెద్దపల్లి జిల్లాకు చేరిన 235 చార్జింగ్ బైస్కిల్స్534 మందికి పైగా లబ్ధిదారులునేడ�
అన్నదాతలు ఆందోళన చెందవద్దునాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందండిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్జగిత్యాలలో సమీక్షా సమావేశంజగిత్యాల టౌన్, ఏప్రిల్ 9: ‘గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తా
ఓదెల, ఏప్రిల్ 9: పుష్కలమైన నీటి వనరులతో బంగారు వర్ణంలో పండిన పంటలు.. మొదలైన యాసంగి కోతలు.. కల్లాలకు వస్తున్న ధాన్యపురాశులు.. వడ్లను తూర్పార పడుతూ.. ఆరబోస్తూ.. కుప్పలు చేస్తూ బిజీబిజీగా రైతులు.. ఇప్పుడు ఏ పల్లె�
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 8: మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న సిరిసిల్ల, స్వచ్ఛ పట్టణ దిశగా మరో అడుగుముందుకేసింది. రోడ్ల సుందరీకరణ, పార్కులు, వైకుంఠధామాలు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌల�
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శశాంక కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీపీ కమలాసన్రెడ్డితో కలిసి నిఘా నేత్రాలు ప్రారంభ గన్నేరువరం, ఏప్రిల్ 7: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు తగ్గి, ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎమ్మెల్యే రసమయి �
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 5: కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులోగల కాకతీయ కెనాల్ వద్ద పురుగుల నివారణకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.శశాంక సూచించారు. ఆయన సోమవారం ఉదయం సీపీ క�
ఉపప్రధానిగా ఆయన సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులుఘనంగా జయంతి వేడుకలువిగ్రహాలు, చిత్రపటాల వద్ద ఘన నివాళితెలంగాణచౌక్, ఏప్రిల్ 5: భారత తొలి మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం జయంతిని సోమవారం ఘన
ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త పాఠాలుఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళికజగిత్యాల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : విద్యాభ్యాసం ప్రధానంగా తొమ్మిది లక్ష్యాలైన ప్రేమ, కరుణ, గౌరవం, కృతజ్ఞత, �
నాడు సిరిసిల్లలో సాగునీటి కోసం తండ్లాటలక్షలు వెచ్చించి బోర్లు వేసినా పడని నీళ్లునేడు కాళేశ్వర గంగతో పైపైకి భూగర్భ జలాలుబావుల తవ్వకం వైపు రైతుల మొగ్గునీటి ఊటలను చూసి హర్షాతిరేకాలుపల్లెల్లో మళ్లీ పాతర�
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువపై రాజీవ్హ్రదారి బ్రిడ్జివద్ద చీకటైందంటే చాలు పురుగుల దండు విరుచుకుపడుతున్నది. ఆరు నుంచి 10 గంటల దాకా గుంపులు గుంపులుగా వస్తున్నాయి. లైట్�