ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఎల్వోసీ మంజూరు పత్రాలు అందజేతచొప్పదండి, ఏప్రిల్ 15: పేదలకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణానికి చెందిన మేఘన అనారోగ్యంతో �
వీణవంక, ఏప్రిల్ 15: కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వైరస్ కట్టడికి సహకరించాలని జడ్పీటీసీ సభ్యురాలు మాడ వనమాల అన్నారు. మండలంలోని చల్లూరు పీ హెచ్సీలో గురువారం ఆమె వ్యాక్సిన్ వే�
రైతులకు ఇబ్బందులుకలుగకుండా చూడాలిహుజూరాబాద్ తహసీల్దార్ బావుసింగ్హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్15: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తహసీల్�
ఆత్మహత్యల నివారణకు చర్యలు5 కోట్లు మంజూరుకు సర్కారుకు ప్రతిపాదనలుసెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు నిర్ణయంరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ఎమ్మెల్యే సుంకెతో కలిసి వంతెన పరిశీలనబోయినపల్ల
మంగళవారం రాత్రి భారీగాలులు, ఉరుములతో వానఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంటకు దెబ్బహుజూరాబాద్, ఏప్రిల్ 14:అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మంగళవారం అర్ధరాత్రి భారీ గాలులు, ఉరుములత�
పైవేటీకరణతో ప్రమాదంలో రిజర్వేషన్లురాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కార్పొరేషన్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ ప్రదాత, దేశం గర్వించదగ్గ వ్యక్తి బీఆర్ అంబేద్కర్ �
మంథని టౌన్/ మంథని రూరల్, ఏప్రిల్ 14: మంథనిలో 32 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మంథని ప్రభుత్వ దవాఖానలో 65 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 25 మందికి పాజిటివ్గా వచ్చింది. అలాగే గద్దలపల్లి పీహె�
ప్రైవేటు దవాఖానలు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలిఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 14 : కొవిడ్ చికిత్సను అందించే ప్రైవేట్ దవాఖానలు ఐసీఎమ్మార్ నిబంధనలు పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వ
సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్ర పటాలకు పాలాభిషేకంధర్మారం, ఏప్రిల్14: మండలంలోని పలు మార్గాలను కలిపేందుకు బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారంలోని అంబేద్కర్ వ
కష్టకాలంలోనూ రైతులకు మేలైన సేవలుపెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంమంథని టౌన్/మంథని రూరల్, ఏప్రిల్ 13: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడక�