రాజన్న సిరిసిల్ల : గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట
కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఆర్య వైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ
రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరీంనగర్ జిల్లా ఇవాళ ఒక సజీవ జలధారల అమృతవర్షిణిలా తయారైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట�
సమయం ఆసన్నమైంది నేడు ఆర్యవైశ్యుల ఆత్మీయ భవనానికి భూమిపూజ హాజరు కానున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్యవైశ్యులు హుజూరాబాద్, జూలై 3: ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరు �
ధాన్యం కొనుగోలులో కీలక భూమిక24 గంటల కరెంట్ ఇచ్చి మూతపడ్డ మిల్లులను తెరిపించినంప్రభుత్వానికి అండగా నిలవడం అభినందనీయంరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్/టౌన్, జూలై 2: ధా�
ఎక్కడికక్కడ సభల నిర్వహణఊరు, వాడ మెరిసేలా ప్రణాళికలుర్యాలీలతో ప్రజలకు అవగాహనఉత్సాహంగా హరితహారంపల్లె మురిసేలా.. పట్టణం మెరిసేలా.. పచ్చదనం వెల్లివిరిసేలాకరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ);‘ప్రగతి’ పండుగ మొ�
మేయర్ వై సునీల్రావునగరంలో మొదటి రోజు వార్డు కమిటీ సమావేశాలుకార్పొరేషన్, జూలై 1: నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్
ముచ్చటగా మూడు కార్యక్రమాలు ప్రారంభంఇప్పటికే సిద్ధమైన ప్రణాళికలు..గ్రామాలు, పట్టణాల్లో పదిరోజుల పాటు పనులుఆయాచోట్ల ప్రారంభించనున్న ప్రముఖులుహుజూరాబాద్లో మంత్రి గంగుల ఏర్పాట్లు పూర్తికరీంనగర్, జూన�
మరేదైనా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా..?రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుఈటలది అహంకారం.. పథకాలను ఎట్ల విమర్శిస్తడుఆయన రాకముందే టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉందివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివీణవం�
కొత్తపల్లి, జూన్ 29: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి, హరితహారం విజయవంతం చేయాలని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన పల్�
కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�