రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే కేంద్ర సర్కారు మరో పోరాటం తప్పదుటీఆర్ఎస్లో ఈటల ఒక్కడికే న్యాయం జరిగిందిపదవులన్నీ అనుభవించి.. 4వేల కోట్లు సంపాదించుకున్నడుఅణగారిన వర్గాలకు అన్యాయం చేసే పార్టీలో ఎలా చేర�
రైతుబీమా మాదిరిగానే నేతన్నలకూ బీమామరమగ్గాల ఆధునీకరణ, కార్మికుల జీవన ప్రమాణాలకు ప్రత్యేక ప్రణాళికలుమూలవాగు, మానేరు వాగుపై మరో 12 చెక్డ్యాంల మంజూరుపద్మశాలీ భవన్ నిర్మాణానికి 5 కోట్లుlమరో విడుతలో జిల్లా�
తెలంగాణకే వాటర్ జంక్షన్గా శ్రీ రాజరాజేశ్వర జలాశంనేతన్నలు, కార్మికుల కోసం సీఎం చేసింది ఎంత చెప్పుకున్నా తక్కువేఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్రాజన్నసిరిసిల్ల, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఈ ప్రాంత ప్రజ�
సమయం ఆసన్నమైంది నేడు ఆర్యవైశ్యుల ఆత్మీయ భవనానికి భూమిపూజ హాజరు కానున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్యవైశ్యులు హుజూరాబాద్, జూలై 3: ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరు �
ధాన్యం కొనుగోలులో కీలక భూమిక24 గంటల కరెంట్ ఇచ్చి మూతపడ్డ మిల్లులను తెరిపించినంప్రభుత్వానికి అండగా నిలవడం అభినందనీయంరాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్/టౌన్, జూలై 2: ధా�
ఎక్కడికక్కడ సభల నిర్వహణఊరు, వాడ మెరిసేలా ప్రణాళికలుర్యాలీలతో ప్రజలకు అవగాహనఉత్సాహంగా హరితహారంపల్లె మురిసేలా.. పట్టణం మెరిసేలా.. పచ్చదనం వెల్లివిరిసేలాకరీంనగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ);‘ప్రగతి’ పండుగ మొ�
మేయర్ వై సునీల్రావునగరంలో మొదటి రోజు వార్డు కమిటీ సమావేశాలుకార్పొరేషన్, జూలై 1: నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్
ముచ్చటగా మూడు కార్యక్రమాలు ప్రారంభంఇప్పటికే సిద్ధమైన ప్రణాళికలు..గ్రామాలు, పట్టణాల్లో పదిరోజుల పాటు పనులుఆయాచోట్ల ప్రారంభించనున్న ప్రముఖులుహుజూరాబాద్లో మంత్రి గంగుల ఏర్పాట్లు పూర్తికరీంనగర్, జూన�
మరేదైనా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా..?రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుఈటలది అహంకారం.. పథకాలను ఎట్ల విమర్శిస్తడుఆయన రాకముందే టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉందివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివీణవం�
కొత్తపల్లి, జూన్ 29: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె ప్రగతి, హరితహారం విజయవంతం చేయాలని ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన పల్�
ఘనంగా శతజయంతి ఉత్సవాలుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలుఅధికారికంగా వేడుకలుకరీంనగర్లో పాల్గొన్న మంత్రి గంగుల16 ఫీట్ల విగ్రహం ఏర్పాటుకు భూమిపూజకార్పొరేషన్, జూన్ 28;భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా