Church festival | చర్చి ఫెస్టివల్ (Church Festival) ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు.
PM Modi | కన్యాకుమారికి (Kanniyakumari) చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం (Meditation)లోకి వెళ్లిపోయారు.
PM Modi | చివరిదశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి