వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేప
రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్వ�
జూన్ 3 నుంచి కంగ్టి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను (Revenue Sadassulu) ప్రతిరైతు వినియోగించుకోవాలని కంగ్టి తహసీల్దార్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిలో భాగంగా ఈ నెల 3 నుంచి గ్రామాల్లో రెవె�