కనక దుర్గామాత ఆశీస్సులతో చేర్యాల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కనకాదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలకు ఆదివారం ఆయన హాజరై
సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వరకు.. నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢ మాసం బోనాల సందడి కనిపిస్తున్నది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించగా, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో న�
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఇవాల్టి నుంచి కొత్త దర్శనం వేళలు అమలులోకి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ ఆంక్షల కారణంగా గత కొన్నాళ్లుగా...