నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్లో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతున్నది.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లిలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతు