కామారెడ్డి మున్సిపల్లో కమిషనర్ల బదిలీ పర్వం కొనసాగుతున్నది. తరచూ కమిషనర్ల బదిలీల వ్యవహారం పట్టణవాసులను విస్మయానికి గురిచేస్తున్నది. ఇటీవల తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో కమిషనర్లు మారారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మున్సిపల్లో జరిగిన అక్రమాలపై గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ కౌన్సిలర్లతో కలిసి ఆందో�
రానున్న వానకాలంలో ఇబ్బందులు కలుగకుండా చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.