Kamareddy | వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నేతలు ఏమీ చేయలేరని.. ప్రజలే అప్రమత్తంగా �
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ�
భారీవర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సారంపల్లిలో ఏర్పాటు చేసిన నాగిరెడ్డిపేట్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరింది. వరద ముంచెత్తుండటంతో విద్యార్థులు ప్రాణభయంతో కేకలు వేశారు.