వ్యాపారులు సిండికేట్ గా మారి వేరుశనగకు తక్కువ ధర ఇస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు రైతులు ఆదివారం 12వ�
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వేరుశనగ పోటెత్తింది. మొత్తం 206 మంది రైతులు 8,758 బస్తా ల వేరుశనగను మార్కెట్కు తీసుకొచ్చారు. వేరుశనగకు గరిష్ఠంగా రూ.7,317, మధ్యస్తంగా రూ. 7,107, కనిష్ఠంగా రూ.4,461 ధర పలికి�