కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో గౌడన్నల ఆత్మగౌరవ పతాకగా హైదరాబాద్లో నిర్మించిన నీరాకేఫ్ను హోటల్గా మార్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు నీరా కేఫ్ను రాష్ట్ర క�
రైతు బీమా తరహాలోనే గీతకార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకూ చెట్టు మీదినుంచి పడి చనిపోయిన గౌడన్నలకు ఎక్స్గ్రేషియా అందిస్తుండగా, ఇక గీతకార్మికులు
ఎండైనా, వానైనా ఏ రోజూ ఇరాం లేకుండా ప్రాణాలను అరచేతులో పెట్టుకొని చేసే వృత్తి గీతన్నలది. అలా అంతెత్తున ఉండే చెట్లపైకి ఎక్కి కల్లు గీసే సమయంలో ప్రమాదశావత్తూ జారిపడి ప్రాణాలు వదిలినవాళ్లు అనేకమంది.