కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు మళ్లీ మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్లోని నీటిని నంది, గాయత్రీ పంప్హౌస్ల ద్వారా ఎత్తిపోస్తుండగా, సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానిక�
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లోని పంప్హౌస్లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో ఈ నెల 13 నుంచి 4 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా, సోమవారం �
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్కు జలాలు చేరుతుండగా, శుక్రవారం ఒక మోటర్ ద్వారా 3,150 క్యూసె