గోదావరి జలాలు ఎగువకు ఎదురెక్కుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి. లింక్-2లో ఐదు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతుండగా, ఒక్కో పంపుహౌస్ నుం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన పచ్చి అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి.
మరి అదే వ్యవసాయంలో ఏపీ వెనుకబడింది ఒకే ఒక్కడి కలల విజన్ వలన! ‘29 గ్రామాల వ్యవసాయం’ ఆగిపోయి, మూడు పంటలు పండించి దేశంలో ఇతర రాష్ర్టాలకే గాక, విదేశాలకూ ఎగుమతి చేయగలిగిన ధాన్యం, కూరగాయలు, పండ్ల పంటల్లో ఏపీ వెను�