అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. కోట్ల ఆదాయం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు.. వారు రూ. లక్షలు సర్కారుకు చెల్లించకుండా
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో వారి జోడీ బంధం చాలా బలంగా నాటుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వారి హవానే కొనసాగుతున్నది. వారు ఎంత చెబితే అంత అన్నట్లుగా ఏదైనా వారి కనుసన్నల్లోనే జరిగేది. అయితే, ఇటీవల �
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకు
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కు గ్రహణం పట్టింది. నిధుల లేమితో భూసేకరణ జరగక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం రోడ్డులోని ఆర్టీఏ ఆఫీస్ జంక్షన్ నుంచి నర్సంపేట రోడ్డు మీద�
Minister Talasani Srinivas yadav | బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభ