ఉమ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతనను పాలకులు, అధికార యంత్రాంగం మరిచిపోయింది. ఆయన రచించిన భాగవతాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం రెండేళ్లుగా మూతప
వరంగల్ను మహా నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ప్లాన్ను తక్షణమే సిద్ధం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయం�
రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో నగరంలో స్థిరాస్తుల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజలు
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడి పనిచేసినం.. నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అభ్యర్థులు చెబితే పోటీ విరమించుకున్నం.. ఎమ్మెల్యేలు ఎన్నికై రెండు నెలలు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్త