2025- 2026 విద్యాసంవత్సరానికి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయంప్రతిపత్తి) ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్�
దేశచరిత్రలో ఎందరో త్యాగధనులను అందించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకుడు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్నారాయణ అన్నారు.
వరంగల్ నగరంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, కాటారం మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. హనుమకొండలో సాయంత్రం కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ చెరువులు, కుంటలను తలపించాయి.