కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కేయూ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నార�
తెలంగాణ చరిత్రకు దర్పణంగా నిలబడిన రాష్ట్ర చిహ్నాన్ని రంగుల మయం చేసి, వందల ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొ
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ చిహ్నాలను తొలగించి ఓరుగల్లు గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని.. చిహ్నాల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకో�
ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓరుగల్లు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, విజయ తోరణం, శిలాతో�