భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచిన బానోత్ బద్రి నామినేషన్ ఫీజు కోసం శుక్రవారం కాకర్ల పంచాయతీలో భిక్షాటన చేపట్టి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో గురువారం పద్మశాలి సంఘం వన సమారాధన నిర్వహించింది. భారీ ర్యాలీగా పటాకులు కాల్చుతూ డీజే సౌండ్ సిస్టమ్ తో ఇంటిల్లిపాది గ్రామంలోని శ్రీసం�