తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మాకుడి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం పులి పట్టాలు దాటుతూ స్థానికులకు కనిపించింది. ఇటీవల కాగజ్నగర్ డివిజన్లో ఇద్దరి వ్యక్తులు, మూడు పశువులపై దాడి చేసిన పులి తర్వాత క
సిర్పూర్(టీ)-కాగజ్నగర్ ప్రధాన రహదారిలోని వేంపల్లి గ్రామ సమీపంలోగల రైల్వే గేటు బుధవారం ఉదయం సాంకేతిక కారణాలతో మొరాయించింది. ఫలితంగా గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్స�
కాగజ్నగర్ డివిజన్లోని మద్యం వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ఓ లిక్కర్ లీడర్ అండదండలతోనే మద్యాన్ని ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వ�
కాగజ్నగర్ డివిజన్లోని వైన్స్ల నిర్వాహకులు సిండికేట్గా మారి మద్యం ధరలు పెంచేసి విక్రయిస్తున్నా, ఎక్సైజ్శాఖ అధికారులు ‘మాములు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
విషప్రయోగంతో పులులు చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జిల్లా అటవీ శాఖ, మిగిలిన పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నది. బుధవారం మొదటి రోజు 70 ట్రాకర్లతో 15 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టిన అధికారుల�