రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను మార్చే వరకు పోరాటం ఆపేదిలేదని బాధిత రైతులు అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వేను మంగళవారం రైతులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే, సర్వేను సాగనివ్వబోమంటూ రైతులు అడ్డుకోవడంతో చేసేదేమీలే�
మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, సుభాష్ పత్రీజీ కలలను సాకారం చేసేందుకు ప్రతి ధ్యాని కృషి చేయాలని పిరమిడ్ ట్రస్టు చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్రెడ్డి అన్�