MLA MallaReddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈయన స్టేజ్పైకి ఎక్కి స్పీచ్ ఇచ్చినా.. మైదానంలోకి దిగి గేమ్ ఆడినా నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతుంది. తాజాగా ఆయన విద్యార్థినులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశ�
కబడ్డీ మ్యాచ్ చూస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొండగావ్ జిల్లా రవస్వహి గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నమెంట�
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సందర్శించారు. కాసేపు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతకెళ్లి పిల్లలను ఉత్సాహపరిచారు.
వరంగల్ : ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నర్సంపేటలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో టీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు పాల్గొని ఆడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్�