K.R Suresh Reddy | తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన కేంద్ర జల్శక్తి మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి ఢిల్లీల�
వచ్చే నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులతో ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం ప్రధా ని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఫొ టో సెషన్ నిర్వహించారు.