సాధారణ స్థాయి నాయకులు, సాధారణమైన ధోరణులతో ఉండేవారు పార్టీలు మారటం ఆ స్థాయికి, ధోరణికి అనుగుణంగా జరిగేది. వారికి రాజకీయాల్లోకి రావటం నుంచి మొదలుకొని జీవించినంతకాలం అదొక వ్యాపారం మాత్రమే.
భారతదేశ రాజకీయం విలువల వలువలు ఎప్పుడో విప్పేసింది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి జీవితాంతం తనకంటూ ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసి.. చివరి నిమిషంలో కొడుకు కోసమో.. కూతురు కోసమో పార్టీ మారడంతో అంతకా�
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల సంగతి ఎలా ఉన్నా, ఆ పార్టీ టిక్కెట్లకు మాత్రం గ్యారెంటీ లేకుండాపోయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒకరిద్దరు అభ్యర్థులకు టిక్కెట్లు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్న విషయం