రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా కోరం అశోక్రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రెండో అంతస్థులోని సాధారణ పరిపాలన�
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్రావు వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న కే అశోక్రెడ్డిని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, ఎక్స్ అఫి�
ఇటీవల ఐఏఎస్లుగా ప్రమోషన్ పొందిన 10 మంది అధికారులు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెల 16న వారి నియామక తేదీగా నిర్ణయించింది. రాష్ట్ర అధికారులైన కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యా