ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, అవినాశ్ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్లో భారత్ స్వర్ణ పతకాలతో మెరిసింది. గ�
యువ అథ్లెట్ జ్యోతి యెర్రాజి కెరీర్ రెండో అత్యుత్తమ ప్రదర్శనతో జర్మనీ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ చాలెంజ్ లెవల్ గాలా ఈవెంట�
స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఫెడరేషన్ కప్లో రెండో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. రెండు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి నెగ్గిన జ్యోతి.. మహిళల 200 మీటర్ల రేసులో అగ్రస్థానంలో నిలిచింది.