పక్షపాతానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మను బదిలీ చేయాలని కోరుతూ తాను చేసిన తీవ్రమైన విజ్ఞప్తులను
రద్దీ సమయాల్లో విమాన చార్జీలు విపరీతంగా పెంచడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా చార్జీలను నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మీనారాయ
ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
విమాన చార్జీలను హేతుబద్ధీకరించాలని శుక్రవారం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒకేరోజు ఒకే మార్గంలో విమాన చార్జీల్లో భారీ వ్యత్సాసం ఉంటున్నదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహ
Supreme Court : భార్య ఇంటి పని, వంట పని చేయనంత మాత్రాన అది క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు ఒక మహిళను పెళ్లి చేసుకునేది పనులు చేయడం కోసం మాత్రమే కాదని అభిప్రాయపడింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు నేడు(గురువారం) విచారించనున్నది.
Supreme Court : ఢిల్లీలో వీధి కుక్కల పట్టివేత, తరలింపు అంశంపై నమోదైన పిటిషన్లను సుప్రీం కోర్టు (Supreme Court) రేపు తేల్చనుంది. ఆగస్టు 11న జారీచేసిన ఆదేశాల్లో వీధి శునకాలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఢిల్లీ ప్రభుత�
అవినీతి నిరోధక చట్టం(పీసీఏ) కింద నమోదైన ప్రతి కేసులో ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని, అది నిందితుడికి కల్పించిన హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీసీఏ కింద నమోదయ్యే కేసులతో సహా కొన్ని ప్రత్�