కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోతున్నారో తెలియజేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై ప్రభుత్వం పోలీస్ యాక్ట్ సెక్షన
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదని తెలిపారు. తమకు న�
కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న తేదీ మారింది. వాస్తవానికి ఈ నెల 5న విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ను జస్టిస్ ఘోష్ కమిషన్ ఆహ్వానించింది.