రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేర కు ఈ నెల 15న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధా న న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల కోర్టుల చూట్టూ తిరగాల్సి వస్తుందని, ఇందుకు రాజీయే రాజ మార్గమని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ ల�
కక్షిదారులకు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 5,454 కేసులు పరిష్కారమయ్యాయని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శనివార
ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధ�