విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్తు ప్లాంట్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్తు విచారణ సంఘం నివేదిక పాత సీసాలో కొత్తసారా అన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ నివేదిక ఆసాంతం పాత నివేదికే నా? అ�
తాను విచారణ చేసిన అంశాలేవీ మీడియాకు వెల్లడించలేదని, తన పరిశీలనకు వచ్చిన అంశాలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరచలేదని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, నూతన విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుపై దర్యాప్తునకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ (రిటైర్డ�
విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్ప
ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ఉత్పత్తికేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణను ప్రారంభించింది. ఈ మూడు అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒప్�