మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కే సురేందర్కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడోలు పలికింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్ నేతృత్వంలో శుక్రవారం న్యాయమూర్తులు, న్యాయవాదు�
శ్రీమంతుడు సినిమా కాపీ రైట్స్ వ్యవహారంపై దాఖలైన కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫోర్జరీ, మోసం అభియోగాలకు ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. వీటిపై కేసు కొనసాగింపు చెల్లదని చెప్పింది.
హైదరాబాద్ మాదాపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూం కేసు దర్యాప్తును నిలిపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందులో పనిచేసే ముగ్గురికి పోలీసులు జారీ చేసిన 41ఏ నోటీసుల అమలును నిలిపివేస్తూ జస�