హైకోర్టు ఈ నెల 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు తీసుకోనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీచేసింది. తమ వాదనలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల�
రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ అంబేదర్ చేసిన అధ్యయనం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దేశ న్యాయవ్యవస్థపై అంబేదర్ ముద్ర శాశ్వతంగా ఉంటుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు కొనియాడారు.
రెండు దశాబ్దాలుగా పెం డింగ్లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ వేయనందుకు రాష్ట్ర ప్రభుత్వంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో జరిమానా విధ�