రాజ్యాంగం ప్రకారం పౌరులంతా సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పేదల పట్ల ఓ మాదిరిగా, పెద్దల పట్ల మరో మాదిరిగా వ్యవహరించడం సరికాదని అధికారులను మందలించింది. కేవలం 10 మీటర్ల స్థలంలో పేదలు గుడిసె వేసుకుని జీవ
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు సహా మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని అధి కారులను ఆదేశించింది.
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాలను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి 2021 మే 19న జారీచేసిన జీవో 108ను రద్దు చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.