వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంపై వ్యాపారులు అవగాహన పెంపొందించుకోవాలని, ఆ చట్టంలోని నిబంధనలకు కట్టుబడుతూ ప్రభుత్వానికి సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సూచించారు.
న్యాయ ప్రపంచంలో అహంకారానికి తావు లేదని, ప్రతి కేసును కొత్తగా చూడాలని, ప్రతి తీర్పును కొత్తగా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. న్యాయం ఆశించే కక్షిదారుడు కేసుల విచారణకు నిర్ది�
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి పదోన్నతి పొందారు. ఈ మేరకు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్�