దేశంలోని పాలకపక్షాలు దోపిడీదారులను దేశ భక్తులుగా కీర్తిస్తూ, దేశభక్తుల ను దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ విమర్శించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలన�
కక్షిదారుల సంతృప్తే న్యాయవాదులకు సంతోషదాయకం కావాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. శనివారం మధిరలోని రీక్రియేషన్ క్లబ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ (ఐ ఏ ఎల్) ఆధ్వర్యం�
కంపెనీల ఏర్పాటుకు పంటలు పండించే రైతుల భూములను తీసుకోవద్దని చట్టంలో స్పష్టంగా ఉన్నదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి బీ చంద్రకుమార్ పేర్కొన్నారు.