కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది.
సామాన్యులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు నిబద్ధతతో కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే సూచించారు. సూర్యాపేటలో రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానానికి శనివారం ఆయన శంకుస్�