రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. మిగులు(సర్ప్లస్) టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Telangana | ఉద్యోగుల కేటాయింపు కోసం జారీచేసిన జీవో-317తో నష్టపోయిన వారికి, న్యాయం చేసేందుకు అవకాశం కల్పించిన పరస్పర బదిలీల ప్రక్రియ అక్రమాలకు అడ్డాగా మారుతున్నది. ముఖ్యంగా పలువురు టీచర్ల మధ్య పరస్పర బదిలీల కోసం �
రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రీడర్ అలవెన్స్ను పెంచడంపై బ్లైండ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ హర్షం ప్రకటిం చింది. ఈ జీవో ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులకు 1,200 నుంచి 1,600 వ