సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి 49వ జూనియర్ కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. బాలికల జట్టు మొదటి బహుమతి సాధించగా, బాలుర జట్టు ద్వితీయ బహు
నాలుగు రోజుల పాటు జరుగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు గజ్వేల్ పట్టణం ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు క్రీడాపోటీలు జరుగనున్నాయి.
గజ్వేల్లో 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఒలింపిక్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఈనెల 11వ తేదీ నుంచి జరుగనున�