సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బి.మణిమంజరి ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆదివారం దోమలగూడలోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కీలక పోస్టింగులు, బదిలీల్లో ఒకే కులం వారికి పెద్దపీట వేయకుండా ప్రభుత్వం సామాజిక సమతుల్యత పాటించాలని, అన్ని కులాల్లో ప్రతిభ ఉన్న నీతి నిజాయితీ గల బీసీ, ఎస్సీ, ఎస్టీ
ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని తీర్మానం చేసిన కాంగ్రెస్ దానిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని, ఆ పార్టీని బీసీలు ఎట్ల నమ్ముతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ