విద్యార్థులు పరీక్షల కాలంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణా ళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. బోధన్కు చెందిన రిటైర్ట్ టీచర్ సరోజమ్మ తన సొంత డబ్బులతో శానిటరీ నాప్క�
నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 16వేల కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావాలో ఇరుపక�