మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను వాపస్ తీసుకుంటున్నట్టు సినీనటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు తెలిపారు. దీంతో ఆ కేసును కొట్టివేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి గురువారం ఉత్తర�
మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై బుధవారం విచారణ ప్రారంభమైంది. నిందితురాలిగా ఉన్న మంత్రి సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిన కేటీఆర్ అనివార్య కారణాల వల్ల శుక్రవారం కోర్టుకు హాజరుక�
లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి