రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకును కల్పించకుండా ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘానికి హైకోర�
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు ఈ కేసుకు సంబంధించిన ఇతర పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న
జాతీయ న్యాయసేవల సంస్థ అందజేస్తున్న సేవలపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా పలు లఘు చిత్రాలను నిర్మించాయి.
వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పంటల బీమా పథకం కాకపోతే మరో విధంగానైనా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.