బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం కందులకు అత్యధికంగా క్విం టాకు రూ.8,822 ధర పలికింది. కందులు, ధాన్యం, వేరుశనగ, పత్తి, అమ్మకానికి వచ్చాయి.
Crime news | చిన్నారి కిడ్నాప్ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కలకలం రేపింది. సీఐ రమేశ్బాబు కథనం మేరకు..ఇందిరానగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వద్ద చిన్నారి శైలజ(4) ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇ
మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా�