దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతోపాటు వచ్చే ఏడాది రేట్లను ఆశించిన స్థాయిలో కోత ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇవ్వడం మదుపర�
జేఎస్డబ్ల్యూ స్టీల్కు చెందిన భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు భారీ ఊరట లభించింది. సుప్రీంఆదేశాలకు అనుగుణంగా ఈడీ జప్తు చేసిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటం, విదేశీ మదుపరులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో వరుసగా ఐదోరోజూ భారీగా నష్టపోయాయి.
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) షేర్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ బీమా రంగ షేర్లు మాత్రం కదంతొక్కాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో ప్రధాన ఉక్కు తయారీ కంపెనీల్లో ఒకటైన జేఎస్డబ్ల్యూ స్టీల్ నికరలాభం 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో నాలుగు రెట్లు పెరిగి, రూ.7,179 కోట్లకు చేరింది. 2020 ద్వితీయ త్రైమాసికంలో ఈ లాభం రూ.1,