జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్..దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మాడల్ను తీసుకొచ్చింది. విండ్సోర్ ప్రో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్తో 450 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
Windsor EV | జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన పాపులర్ ఈవీ విండ్సార్ ధరలు పెంచేసింది. అన్ని వేరియంట్లపై రూ.50 వేల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.
చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి �