సమాజహితం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపైనా శ్రద్దచూపాలని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్రావు అన్నారు. కుత్బుల్లాపూర్ దుండిగల్లో గల మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన�
ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్