journalists killed: గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ చేసిన దాడిలో అయిదుగురు జర్నలిస్టులు మృతిచెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారిపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. అల్ అవద్ ఆస్పత్రి గేట్ల వద్ద బాంబు దాడి జరిగింది.
Journalists Killed: హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 22 మంది జర్నలిస్టులు మృతిచెందారుదీంట్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు. సీపీజే (కమిట
పారిస్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. సుమారు 46 మందిని హతమార్చినట్లు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) ఎన్జీవో సంస్థ వెల్లడించింది. గడిచిన 25 ఏళ్ల నుంచి