NewsClick: చైనా నుంచి న్యూస్ క్లిక్కు 38 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ విశ్వసిస్తోంది. ఈ ఘటనలో మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. యూఏపీఏతో పాటు ఐపీసీ సెక్షన్లను యాక్టివేట్ చేశారు. ఇవాళ 10 మంది జర్నలిస�
NewsClick: న్యూస్ క్లిక్ వెబ్సైట్ను 2009లో ప్రారంభించారు. న్యూస్తో పాటు కరెంట్ అఫైర్స్ను ఈ సైట్లో అప్లోడ్ చేస్తుంటారు. విదేశీ నిధుల చట్టాన్ని ఆ సంస్థ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.