ఆపదలో ఉన్న వారు ‘అన్నా..’ అంటే ‘నేనున్నా..’ అంటూ అండగా నిలిచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటారు. గత డిసెంబర్ 5న జీడిమెట్లలో న్యూస్ కవరేజీకి వెళ్లి, గుండెపోటు కారణం�
యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.