ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే అక్కసు తో సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్పై గుర్తుతెలియని దుండగులు గురువారం దాడి చేశారు. ఈ దాడి కాంగ్రెస్ మూకల పనేనని ఆరోపణలు వస్తున్నాయి.
Jagadish Reddy | జర్నలిస్టు చిలుకా ప్రవీణ్పై( journalist Chiluka Praveen) కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. కాగా, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు చిలుక ప్రవీణ్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
జర్నలిస్టు చిలుక ప్రవీణ్పై పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం దాడి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు చిలుక ప్రవీణ్ ప్రస్తుతం యూ న్యూస్ చానెల్ సీఈవోగా పనిచేస్